రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా మిట్టపల్లి శివారులో నిర్మిస్తున్న ఆర్ఓబి సబ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులు ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
Small traders | గ్రేటర్ 63వ డివిజన్ కాజీపేటలోని వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్కెట్లోని చిరు వ్యాపారాలు గురువారం ఆందోళన చేశారు.
KU | కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది.
Jagadish Reddy | కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు. రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్ రెడ్ది ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీల వత్తాసు పలుకుతున్నారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య విమర్శించారు. 4