తెలంగాణ సాగు నీటిపారుదల శాఖలో పైరవీల జోరు కొనసాగుతున్నది. చేయి తడిపి న వారికి, చేయి పార్టీ పెద్దలకు నచ్చినోళ్లకే బా ధ్యతలు దక్కుతున్నాయని జలసౌధలో జోరు గా చర్చ కొనసాగుతున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో విదేశాల్లో కన్నుమూసిన మరో తెలంగాణ వ్యక్తి మృతదేహం స్వగ్రామానికి చేరింది. అతడి మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో కేటీఆర్ అండగా నిలిచారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లిందని మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. క్యాబినెట్ నిర్ణయాలపై ఆయన గురువారం రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వంలోని ఉద్యోగులందరికీ �
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలోని మేడారం తదితర ప్రాంతాల్లోనే అటవీశాఖ అధికారులు ఉద్యోగులు ప్లాస్టిక్ సేకరణ చేపట్టారు.