భక్తుల కోరికలు తీర్చే వనదుర్గ భవాని క్షేత్రం దుర్గమ్మకు జన హారతి పట్టారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పుణ్యక్షత్రం కిటకిటలాడింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈ -పంచాయతీల లక్ష్యం నీరుగారుతున్నది. ప్రతి గ్రామానికీ ఈ-గవర్నెన్స్ ఆశయం చతికిల పడింది. గ్రామీణ ప్రజలకు పలు సేవలను పారదర్శకంగా, సమర్థంగా అందించడం కోసం ఈ-పంచాయతీ పోర్టల్ను గత బీఆర్ఎస్ ప్రభు�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పై సొంత పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీ అధికారంలోకి వచ్చినా కార్యకర్తలు నిరాశగా ఉన్నారని మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏమా త్రం బాగోలేదని టీపీసీస�
నిన్న ఐదు గంటలపాటు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి చర్చించింది ఏమిటి? తీసుకున్న నిర్ణయాలేమిటి? అని ముఖ్యమంత్రి, మంత్రులను శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నిలదీశారు.
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపినందువల్లే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ�
RBI | ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా మునుపు కఠిన ద్రవ్య వైఖరిని అవలంభించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధిరేటు బలోపేతమే ధ్యేయంగా ముందుకెళ్తున్నది.