ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులకు ప్రాణ హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్ష,కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణ రావు డిమాండ్ చ�
గంజాయి మాదకద్రవ్యాలను ఉట్నూర్ సబ్ డివిజనల్ పరిధిలో పూర్తిగా రూపుమాపాలనే దిశగా సబ్ డివిజనల్ పోలీస్ యంత్రంగా విధులు నిర్వర్తిస్తుందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ అన్నారు.
ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోకుండా ఆ పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
గ్రామంలో భక్తి భావంతో పాటు అభివృద్ధి కొనసాగితే సమగ్రంగా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
నేడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీవో డేనియల్ పేర్కొన్నారు.