భారతదేశానికి తగిన ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఆహారం, నివాసం, విద్య, ఆరోగ్యం వంటి అవసరాలు ఇప్పటికీ అత్యంత ప్రాముఖ్యమైనవేనని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నారు.
హనుమకొండ ప్రభుత్వ ఐటీఐలో ఇటీవల ఏర్పడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో పీఎంకేవీవై 4.0 పథకంలో భాగంగా ‘3డీ ప్రింటింగ్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేట్ హాస్టల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న హనుమకొండ నయీంనగర్లోని జే కన్వెన్షన్ హాల్లో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు.
వందల ఏళ్ల చరిత్ర కలిగిన చారిత్రాత్మక పానగల్ పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.