తోట శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
Special trains | ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, భక్తులు, ఐఆర్టిసి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన భారత్ గౌరవ యాత్ర స్పెషల్ రైలును తీర్థ యాత్ర భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్టిసి టూరిజం అసిస్టెంట్ మేనేజర్ ప.వి వెంకట�
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) మే నెలలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) 2,4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్�
వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సులకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతున్నది. రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో విస్తరణ అధికారులు, పశువైద్యశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేస్తారన్న ఆశతో విద్�
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి (పీఆర్ఆర్డీ) శాఖ పరిధిలో పనిచేస్తున్న చిరుద్యోగులకు సకాలంలో ఎప్పుడూ వేతనాలు అందడం లేదు. నేటికీ సగంమంది ఉద్యోగులకు మూడు నెలల వేతనం పెండింగ్లోనే ఉన్నది.
రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువులో రాణించడంలేదు. జాతీయ స్థాయి సగటు కంటే వెనుకబడి ఉన్నారు. ఈ మేరకు పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్�