కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు సంఘటితంగా ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం - టఫ్ మహాదేవపూర్ మండల అధ్యక్షులు సట్ల సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయ�
విద్యుత్ ఉద్యోగులు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించడంలో భాగంగా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆటలు ప్రముఖ పాత్ర వహిస్తాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు.
బీసీలకు రాజ్యాంగబద్ధంగా సముచిత హక్కులు, వాటా లభించాల్సిందేనన్నది ఈతరం ప్రజా ఉద్యమాల ప్రధాన నినాదమని, ఇందుకోసం సమగ్ర చర్చ, చైతన్యం అవసరమని ఉమ్మడి వరంగల్ జిల్లా జన అధికార సమితి కన్వీనర్ డాక్టర్ పరికిపండ్�
హనుమకొండ కిషన్పురలోని చైతన్య(డీమ్డ్ టు బీ విశ్వవిద్యాలయం) డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య జి.శంకర్లింగం విడుదల చేశారు.