వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ (రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు)గూగులోత్ లక్ష్మణ్ నాయక్ బీఆర్ఎస్లో చేరారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేటుకారేపల్లి గ్రామ సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లే దారికి గేటు కారేపల్లి గ్రామ వాస్తవ్యులు మంద అప్పారావు దంపతులు విద్యుత్ స్తంభాలను వితరణగా ఇచ్చారు.
హమాస్ సంస్థ చర్యలను అడ్డం పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీ.ఎస్.బోస్ అన్నారు.