ప్రతిపాదిత హైబ్రిడ్ యాన్యూటీ మోడ్(హ్యామ్) రోడ్లను జాతీయ రహదారుల(ఎన్హెచ్) నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లో నివసిస్తున్న ఏపీ ప్రజల కోసం ఉమ్మడి కోటా నుంచి నీళ్ల వాటాను కేసీఆర్ ఎందుకు అడగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 7, 8, 9 తేదీలలో నిర్వహించిన మూడు రోజుల ‘ఈ-ఆఫీస్ మేనేజ్మెంట్’ శిక్షణ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఆడిట్ విభాగానికి చెందిన సీనియర్ అసిస్ట�
కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి, విశ్వవిద్యాలయ రుసా నోడల్ ఆఫీసర్ ఆర్.మల్లికార్జునరెడ్డి హైదరాబాద్లోని టీ-హబ్ కార్యాలయాన్ని సందర్శించారు.
జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సరఫరాపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన ఒక వ్యక్తిని అధీనంలోకి తీసుకొని విచారిస్తున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బుధవ�
భద్రాచలం కార్యనిర్వహణాధికారి లాలుకోట రమాదేవిపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మహిళా సంఘం పక్షాన ఖండించారు.
General strike | నాలుగు లేబర్ కోడ్లను(Four labor codes) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో (General strike) భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ పార్టీలు, అనుబంధ సంఘాలు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చ�
Neredumet | విద్యార్థులు చదువుతో పాటు వివిధ రకాల పోటీల్లో రాణించాలంటే లక్ష్య సాధనతో పాటు నిరంతరం కృషి చేయాలని అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మి అన్నారు.