హైదరాబాద్ నగర నడిబొడ్డున ‘తెలంగాణ అమరుల స్మారక చిహ్నం’ భావితరాలకు చరిత్ర చెప్పేందుకు సిద్ధమైంది. ఎందరో త్యాగధనుల ఆకాంక్షను తెలిపేందుకు.. త్యాగమూర్తుల బలిదానాలను వివరిస్తూ నిత్యం ప్రజ్వలించనున్నది. త�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పి�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వమాలకు సమప్రాధాన్యతనిస్తూ సుపరిపాలన సాగిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. బుధవారం కూకట
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ వారం ఖానాపూర్లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సర్కారు స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్�
సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవం నిర్వహించారు.
ఆధ్యాత్మికతకు ఆలవాలంగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. సమైక్య పాలనలో అంధకారంలోకి వెళ్లింది. నిధులు కేటాయించక, నిర్వహణ సక్రమంగా లేక ప్రాశస్థ్యం కోల్పోయింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీ�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం అన్ని విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీలు నిర్�
సమైక్య పాలనలో ఆదరణకు నోచక ప్రభుత్వ పాఠశాలలు సరికొత్తగా రూపుదిద్దుకున్నాయని, మ్మిదేండ్లలోనేనాణ్యమైన గుణాత్మక విద్యనందిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నాయని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ
స్వరాష్ట్రంలో గిరిజన తండాలకు అధిక నిధులు కేటాయిస్తుండటంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
సూర్యాపేట పట్టణంలో అద్భుతంగా నిర్మించిన మహాప్రస్థానంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం ప్రగతి కార్యక్రమానికి హైలెట్గా నిలిచింది. అబ్బురపరిచే నిర్మాణాలు, చుట్టూ గ్రీనరీ నడుమ అసలు మహాప్రస్థానంలోనే ఉన్న�
‘సఫాయిలూ.. మీకు సలాం చేస్తున్నా. పట్టణాభివృద్ధిలో మీ పాత్ర అత్యంత కీలకం. మీరు అందిస్తున్న సేవలతోనే సూర్యాపేట పురపాలక సంఘం రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అవార్డులు అందుకుంటున్నది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ వ�
ఏండ్ల తరబడి ఏదో ఒక గ్రామపంచాయతీకి ఆవాసంగా ఇతరుల ఏలుబడిలో ఉన్న తండాలు నేడు అస్థిత్వ పతాకను ఎగురవేస్తున్నాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి నిధుల వరద పారిస్తు�
ఉమ్మడి పాలనలో ఆదరణ కోల్పోయిన చెరువులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారని..దీని వల్ల చెరువులు అభివృద్ధికి నోచుకున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.