తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ వ�
ఏండ్ల తరబడి ఏదో ఒక గ్రామపంచాయతీకి ఆవాసంగా ఇతరుల ఏలుబడిలో ఉన్న తండాలు నేడు అస్థిత్వ పతాకను ఎగురవేస్తున్నాయి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి నిధుల వరద పారిస్తు�
ఉమ్మడి పాలనలో ఆదరణ కోల్పోయిన చెరువులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారని..దీని వల్ల చెరువులు అభివృద్ధికి నోచుకున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి గ్రామంలో సంక్షేమ అభివృద్ధి పథకాలతోపాటు శాశ్వతమైన ఆస్తులను అందించారని ఎంపీడీవో కరుణాకర్రెడ్డి అన్నారు. కూసుమంచిలో గురువారం జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంచాయతీ న
సమైక్య పాలనలో దగాబడ్డ పల్లెలు.. స్వరాష్ట్రంలో దర్జాగా కాలర్ ఎగురేస్తున్నాయి. సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడిన పల్లెల్లో సకల సౌకర్యాలు వచ్చి చేరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతి కా
రవీంద్ర భారతి కళానిలయం వేదికగా పల్లె పరిమలాలు పరిమళించాయి. దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంక్షేమం, అభివృద్ధి, సాహిత్యం, మహిళా సంక్షేమం, పల్లె ప్రగతి, లాంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తెలంగా
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, కీసర, ఉమ్మడి మీర్పేట శామీర్పేట, ఘట్కేసర్ మండలాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో సర్పంచుల అ�
మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ర్టానికి తిరుగులేదని, సంక్షేమ పథకాల అమలులోనూ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఓ శక్తిగా ఎదగాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవత
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం ఉమ్మడి రంగారెడ్డి జిల్ల�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 2 కే రన్కు విశేష స్పందన లభించింది. కలెక్టర్ కర్ణన్తో కలిసి పోలీసు కమిషనర్ సుబ్బారాయుడు జ�
రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన సీఎం కేసీఆర్, పోలీసుశాఖకు పెద్దపీ ట వేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నా రు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ధర్మపుర�
తెలంగాణ యాస, భాషకు వన్నె తెచ్చింది సీఎం కేసీఆర్యేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు.
విధులు అందరూ నిర్వహిస్తారు. కానీ కొంత మంది మాత్రమే ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, అంకిత భావంతో పని చేస్తారు. మేడ్చల్ ట్రాఫిక్ సీఐ నర్సింహారెడ్డి ప్రమాదాల నివారణే లక్ష్యంగా పలు చర్య లు చేపడుతూ �