రాష్ట్రంలో అత్యాధునిక మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవ�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాలో విద్యుత్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవానికి జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంక
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతున్నాయని, సీఎం కేసీఆర్ విద్యుత్ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు ఇది నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్తోపాటు ఎమ్మె�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ విద్యుత్తురంగ విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని సబ్ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశార�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటిపారుదల శాఖ భూముల్లో దశాబ్ది సంపద వనాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నా�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో ఆదివారం తాండూరు నియోజకవర్గంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాండూరులో నిర్వహించిన క్రీడాపోటీల్లో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, జిల్లా
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి సోమవారం కలెక్టర్లు, ఎ�