దాదాపు నెలన్నర వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. తమ పిల్లలను పాఠశాలలను పంపించేందుకు తల్లిదండ్రులు సర్వం సిద్ధం చేసుకుంటుండగా.. పాఠశాలలను శుభ్రం చేసే పనిలో విద్యాశా
‘తెలంగాణ... గంగా జమునా తెహజీబ్' అన్న మహాత్ముడి మాటలే స్ఫూర్తిగా ఆదివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సాహితీ దినోత్సవం కన్నుల పండువగా సాగింది. రవీంద్రభారతి వేదిక జరిగిన బహుభాషా కవి సమ్మేళనం ఆద్యంతం �
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డూ ఇట్ యువర్సెల్ఫ్ (డీఐవై) హ్యాకథాన్ను నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన �
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 18 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీ (నాన్క్యాడర్)లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది.
రిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు జిల్లాలో చక్కని ఫలితాలు ఇస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే దూర భారంతో ఇబ్బందులు పడేవార�
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
లంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు బతుకమ్మలను పేర్చి గ్రామ కూడళ్లలో పెట్టి ఆడారు.
తెలంగాణ పథకాలే దేశానికే ఆదర్శమని జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలో ఊరూరా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హవేళీఘనపూర్ మండలం సర్దన గ్రామంలో నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎ�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, పదేండ్ల ప్రత్యేక రాష్ట్ర పురోగతిలో జలవనరుల శాఖ ఇంజినీర్ల పాత్ర అమోఘమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఉద్ఘాటించారు.
దేశంలోనే అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది. వ్యవసాయం నుంచి ఐటీ వరకు, పల్లె నుంచి పట్టణం వరకు తెలంగాణ రాష్ట్రం నేడు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి కేరాఫ్గా మారిందని మంత్రి కేటీఆర్�
జిల్లాలోని యువతీ యువకులు అవకాశాలను అందిపుచ్చుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆకాంక్షించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నవభారత్లో మ
పారిశ్రామిక రంగంలో ప్రపంచం చూపు తెలంగాణ వైపు చూస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తెలంగాణ పారిశ్రామిక ప్రగతి �
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న నిర్వహించే వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు ఆదేశించారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు కండ్లకు కట్టేలా �
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11న నిర్వహించే సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పదేండ్ల ప్రగతి, అస్తిత్వంపై రచయితలతో సమాలోచన, కవి సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహిత�