జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆలేరులోని పాలశీతలీకరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన
‘బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటి కరీంనగర్ శంఖారావం.. వరంగల్ ప్రగతి నివేదన.. ఎల్కతుర్తి రజతోత్సవ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయడంతో బీఆర్ఎస్ సభలు దేశ చరిత్రలోనే చిరస్థాయిగా న�
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరపాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అన్ని శాఖల అధ
డాలస్లో జూన్ ఒకటిన అట్టహాసంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ సిల్వర్జూబ్లీ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు బీఆర్ఎస్ యూఎస్ఏ విభాగం నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపా
తెలంగాణ రాష్ర్టావిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువకవుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు.
‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ అని లేదు. నాడు సమైక్యపాలనలో తెలంగాణ అనే మాటనే నిషేధిస్తే ఇప్పుడు రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ పదం మా�
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వేదికగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(TASA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత కాన్సులేట్ కార్యాలయం నుండి కా�
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను సీఎం ఇష్ట్టమున్నట్టు తిట్ట డం తనతోపాటు ఉద్యమకారులందరికీ బాధేస్తున్నదని, అందుకే అలాంటి వ్యక్తితో సన్మా నం చేయించుకోవడం ఇష్టం లేకే సన్మాన కా ర్యక్రమాన్ని బాయ్కాట్ చేశా’ అని
భూ వివాదాల ముసుగులో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెం లో ఆదివారం చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ర్టాన్ని కొట్లాడి తెచ్చిన ధీశాలి మాజీ సీఎం కేసీఆర్.. అని జడ్పీటీసీ నేనావత్ అనురాధ అన్నారు. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమనగల్లు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం కే�
తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదని, అమరుల త్యాగం వెలకట్టలేనిదని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఆమె ఆదివారం పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఊహించని విధంగా ముఖ్యమంత్రి పదవి రావడంతో రేవంత్రెడ్డికి అహంకారం నెత్తికెకిందని, దాంతో మెదడు పాడైనట్టున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. అందుకే అర్థంకాక.. సోయి లేకు