హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సినీ నటుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణమని చెప్పారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృత�
నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ప
Janasena President Pawan Kalyan | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
తెలంగాణ ఆవిర్భావం దశాబ్ది వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. అరవై ఏండ్ల గోసకు, సుదీర్ఘ పోరాటాలకు, అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు అని చెప్పా
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ పతాకా�
60 ఏండ్ల విధ్వంస గాయాలను.. పదేండ్ల వికాసంతో మాన్పేసుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ ఉద్యమం మరో స్వాతంత్య్ర పోరాటమని తెలిపారు. బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆ�
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల పర్యవసానంగా ఆవేశంతో వందలాదిమంది యువకులు ప్రాణత్యాగాలకు పాల్పడ్డారు. ఇందుకుగాను, మీరు గానీ మీ పార్టీ గానీ ఏనాడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రజలను క్షమాపణలు వేడ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వ రాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భం లో రాష్ట్ర సాధన కోసం సాగిన పో రాట
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్బంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 2, 3 తేదీల్లో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడి పదేళ్లవుతున్న నేపథ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలు జరుపుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ అవతరణ దశాబ్డి ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి మందమర్రి పట్టణంలో అమరవీరుల జ్యోతి, కొవ్