తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. శనివారం రాత్రి ఏడు గంటలకు గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాం�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సూర్యాపేట జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించార
‘ప్రత్యేక తెలంగాణ’ కల నెరవేరి అప్పుడే దశాబ్దం గడిచిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే రాష్ట్రం అంధకారమవుతుందని పరాయి పాలకులు చేసిన అబద్ధపు ప్రచారాలను పదేండ్ల స్వపరిపాలన పటాపంచలు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు నల్లగొండ జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు
తెలంగాణ దశాబ్ది వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముస్తాబైంది. కలెక్టరేట్లతో పాటు ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు విద్యుద్దీపాలు, మామిడి తోరణ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలోని గన్పార్క్ నుంచి అమరవీరుల స్తూపం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డితో పాటు �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు నస్పూర్లోని కలెక్టరేట్లో ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల కలెక్టర్ బీ సంతోష్ తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ అశోక్కుమార్తో కలిసి ఏర్పాట్ల�
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా గవర్నర్ రాధాకృష్ణన్ను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఉదయం వారిద్దరు రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వేడుకలకు �
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముస్తాబైంది. కలెక్టరేట్ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ను సిద్ధం చేశారు. అవతరణ వేడుకల సందర్భంగా ఆదివా�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దశాబ్ది వేడుకల్లో భాగంగా అమరులను గుర్తు చేసుకుంటూ భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం �
KCR | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో
KCR | బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. గన్పార్క్ల�
KCR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదని వెల్లడించారు. తెలంగాణ �
తెలంగాణ ప్రతీసారి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉన్నది. ఆంధ్రా వలస పాలకుల కాలంలో అదే పోరాటం. రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత కూడా అదే పోరాటం. తెలంగాణ నిరంతరం తన ఉనికిని, గుర్తింపునీ చాటుకోవాల్�
మరో సరికొత్త రాష్ట్ర గే యం ప్రజలకు అందుబాటులోకి రానుంది. తెలంగాణ కవి, మిట్టపల్లి సురేందర్ కలం నుంచి జాలువారిన గేయం జూన్ 1న యూట్యూబ్ వేదికగా విడుదల కానుంది.