అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు.
Minister Koppula | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula) అన్నారు.
Minister Satyavati Rathode | రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు సంబురపడేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్( Minister Satyavati Rathode) అన్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో, పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా దూసుకెళ్తున్నది. ప్రపంచ ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫాక్స్కాన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరుకు పార్టీలకు అతీతంగా ప్రశ
నిరుపేదలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్మిక ఉ�
Telangana | రాజశ్యామల(Rajshyamala) అమ్మవారి అనుగ్రహంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి(Telangana Development) సాధిస్తోందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ(Swaroopanandendra Saraswathi) స్వామి అన్నారు.
Telangana | తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే బీఆర్ఎస్(BRS) జెండా దేశ ప్రజలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం పేర్కొన్న�
ప్రగతిపథంలో పయనిస్తూ దేశానికి రోల్ మాడల్గా నిలిచిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి మహారాష్ట్ర నేతలు మంత్ర ముగ్ధులయ్యారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జ్ సహా ఇటీవల పార్టీలో చేరిన నాయకులు రాష్ట్ర�
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. భీమారంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ 55వ డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొస్గి భగవద్గీత ఆధ్వర్యంలో బుధవారం కొత్తూరు మండల,
ChatGPT | తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, పలు సంక్షేమ పథకాలను ఇప్పటికే మేధావులు, రాజకీయ నేతలు పలు సందర్భాల్లో ప్రశంసించారు. మరి ఇప్పుడు కేసీఆర్ పాలనాదక్షత, భవిష్యత్తు దేశ రాజకీయాలపై ఆయన వేయబోయే మ�
అభివృద్ధికి నయా పైసా నిధులు తీసుకురావడం చేతకానీ బీజేపీ నాయకులు కులం, మతం, దేవుడి పేరుతో అబద్ధాలు మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసె