దేశంలో పారిశ్రామిక రంగం రోజురోజుకూ కుంటుపడుతుంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. గడచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ర్టానికి రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల కాలంలోనే తెలంగాణలో అద్భుత అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లాలో లక్షన్నర ఎకరాల పోడు భూములకు ఇచ్చ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన చాలా మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా తానూర్ మండలం బొంద్రట్ గ్రామంలో రూ.20 లక్షలతో చేపడుతున్న పంచాయతీ భవన నిర్మాణానికి �
Minister Mallareddy | అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి అవుషాపూర్, అంకుషాపూర్, ఏదులాబాద్ గ్రామాల్లో రూ. 30 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్�
దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో స్కైవేల నిర్మాణానికి కేంద్రం ఎందుకు సహకరించడం లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. హైదరాబాద్తోపాటు తెలంగా�
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వరాష్ట్రం అభివృద్ధిలో అధికారుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy ) అన్నారు.
MLC Kavitha | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ఎప్పటికీ గమనించలేదని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను
వలసపాలకులు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రాజెక్టుల విషయం అసలే పట్టించుకోలేదు. క్రమంగా తెలంగాణ నేలలు వర్షపు నీటిని కూడా భూగర్భంలోకి తీసుకోలేని స్థితికి చేరుకున్నాయి.
Minister Jagadish Reddy | తెలంగాణలో ఉనికి కోసమే బీజేపీ పడరానిపాట్లు పడుతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతికత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి లేదని తేల్చిచెప్ప�
ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిబాఫూలే వారసుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఎంబీసీ కో కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో కొనియాడారు. కేసీఆర్ నేతృత్వంలోని �
ఈ దశాబ్ది మహోత్సవ వేళ స్వరాష్ట్రం ప్రతిష్ఠాత్మక సచివాలయ భవనాన్ని నిర్మించుకొన్నది. కాళేశ్వరం వంటి మరెన్నో ప్రపంచ ప్రసిద్ధ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేసుకున్నది. అటు పారిశ్రామిక ఇటు వ్యవసాయకరంగాల