తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై వినూత్న హోర్డింగులు బీజేపీ నేతలకు చెంపపెట్టులా ఉన్నాయంటున్న విశ్లేషకులు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుం�
Minister KTR | ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండని కేటీఆర్ సూచించారు. పార్టీ డీఎ
అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు కేసీఆర్ను, రాష్ట్ర సర్కారును తిట్టడమే పనిగా పెట్టు�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన ప్రగతిని చూస్తుంటే ఎంతో సంతృప్త�
వెంగళరావునగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని తమ ప్రభుత్వం చేసి చూపెడుతుందని �
కందుకూరు : ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ నాయకులు చేస్తున్న డ్రామాలను ఆపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని దన్నారం గ్రామానికి చెందిన మిడుదల శ్రీదే
మూడేళ్లలో రూ.3,348 కోట్లతో వివిధ పనులు రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లా కేంద్రం ఏర్పాటుతో పేదల ప్రాంతాలకు కళ రూ.270 కోట్లతో ఇన్నర్ రింగ్రోడ్డు నిర్మాణ పనులు రూ.110 కోట్లతో 2,200 డబుల్ బెడ్ రూం ఇ�
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఇబ్రహీంపట్నం : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సమాజం సగౌరవంగా తలెత్తుకుని ముందుకెళ్తోందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కా
ఏడేండ్లలోనే అబ్బురపరిచే వృద్ధితో పరుగులు జాతీయస్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు 2014కు ముందు జాతీయ వృద్ధికన్నా దిగువన నేడు అన్నిరంగాల్లో దేశానికి దిక్సూచిగా తెలంగాణ ‘తెలంగాణ జర్నీ’ పేరుతో నివేదిక విడుద�
టీఆర్ఎస్ విజయానికి కృషిచేయాలి సంక్షేమ పథకాలను వివరించాలి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, సెప్టెంబర్ 1 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ బాల్క సుమ�
ఏడేండ్లలో కేంద్రానికి తెలంగాణ అనేక విజ్ఞప్తులు ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర బీజేపీ నాయకులు పోరాడి కొన్ని సాధించిన టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికీ పదుల విజ్ఞప్తులు కేంద్రం వద్దే పెండింగ్ అయినా కమలం పార్టీ న�
తెలంగాణ అభివృద్ధి చెందుతున్నందుకా? సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకా? బండి సంజయ్ని ప్రశ్నించిన మంత్రి వేముల గాంధారి, జూలై 5: బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్న�
బీజేపీ ఏం చేసింది.? | ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిలదీశారు.