Telangana | 2014కు ముందు తెలంగాణలో
నేతన్నలకు యార్న్ సబ్సిడీ 20%
నేతన్నల వృత్తి అభివృద్ధి కోసం ఇచ్చిన రుణం పావలా వడ్డీ రుణం
నేతన్నకు చేయూతకింద పొదుపుచేసుకొన్న సొమ్ముపై చెల్లించే వడ్డీ 4%
నేతన్న ప్రమాదవశాత్తు మర
Telangana | ‘బిడ్డా...మన వాకిట్లనే మంచినీళ్లు దొరికినట్టు కలచ్చిందే...’ అన్నది మల్లవ్వ. ‘అయ్యేటి కలలు కనరాదే అవ్వ... నడువ్ ముందు’ అంటూ ఒకచేతిలో బిందె మరో చేతిలో బకెట్ పట్టుకుని పరుగుదీసింది గంగవ్వ. అవును ఉమ్మడి ర�
బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దీంతో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం జనగామ మండలంలోని ఎ
త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజల మరో ఐదేండ్ల భవితవ్యం మరోసారి ప్రకటితం కాబోతున్నది. ప్రజల చేతిలోకి రాబోతున్న ఓటు అనే మహాయుధం ఎంతవరకు సద్వినియోగం అవుతుందో చూడవలసి ఉన్నది. ఈ రోజు మొత్తం దేశాన్ని పాలిస్
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అద్భుతంగా సాగుతున్నదని కేరళ రాష్ట్ర స్పోర్ట్స్, మ్యూజియమ్స్, ఆరియాలజీశాఖల మంత్రి అహ్మద్ దేవర కోవిల్ ప్రశంసించారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై తమకు సం
మన దేశానికి ఎంతో ఘన చరిత్ర, సహజ వనరులు, అత్యధిక యువ జనాభా, మేధో సంపద ఉన్నా 75 ఏండ్లలో అనుకున్నంత అభివృద్ధిని సాధించలేకపోయాం. మన కంటే చిన్న దేశాలతో కూడా మనం ఎందుకు పోటీ పడలేకపోతున్నాం? ఇన్నేండ్లు దేశాన్ని పాల�
కాలంగాక ఎంతోమంది రైతులు తమ భూములమ్ముకొని వలసబాట పట్టిన రోజులను తెలంగాణ ఎన్నో చూసింది. కానీ, రైతులు ‘ఈ భూమి అమ్మబడదు’ అనే బోర్డులు పెడుతరని, ఇలాంటి రాతలు రాస్తరని తెలంగాణ ఊహించిందా? కానీ, అవి నిజమవుతున్నయి
పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ప్రతి గ్రామ పంచాయతీకీ ఒక ట్రాక్టర్, ట్యాంకరు, కంపోస్టు షెడ్డు, క్రీడా ప్రాంగణాలతో ప్రస్తుతం ఏ గ్రామం చూసినా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.
రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు తరలి వస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కోరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంత�
దేశంలో పారిశ్రామిక రంగం రోజురోజుకూ కుంటుపడుతుంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. గడచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ర్టానికి రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల కాలంలోనే తెలంగాణలో అద్భుత అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లాలో లక్షన్నర ఎకరాల పోడు భూములకు ఇచ్చ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన చాలా మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా తానూర్ మండలం బొంద్రట్ గ్రామంలో రూ.20 లక్షలతో చేపడుతున్న పంచాయతీ భవన నిర్మాణానికి �