మన దేశానికి ఎంతో ఘన చరిత్ర, సహజ వనరులు, అత్యధిక యువ జనాభా, మేధో సంపద ఉన్నా 75 ఏండ్లలో అనుకున్నంత అభివృద్ధిని సాధించలేకపోయాం. మన కంటే చిన్న దేశాలతో కూడా మనం ఎందుకు పోటీ పడలేకపోతున్నాం? ఇన్నేండ్లు దేశాన్ని పాల�
కాలంగాక ఎంతోమంది రైతులు తమ భూములమ్ముకొని వలసబాట పట్టిన రోజులను తెలంగాణ ఎన్నో చూసింది. కానీ, రైతులు ‘ఈ భూమి అమ్మబడదు’ అనే బోర్డులు పెడుతరని, ఇలాంటి రాతలు రాస్తరని తెలంగాణ ఊహించిందా? కానీ, అవి నిజమవుతున్నయి
పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ప్రతి గ్రామ పంచాయతీకీ ఒక ట్రాక్టర్, ట్యాంకరు, కంపోస్టు షెడ్డు, క్రీడా ప్రాంగణాలతో ప్రస్తుతం ఏ గ్రామం చూసినా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.
రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు తరలి వస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కోరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంత�
దేశంలో పారిశ్రామిక రంగం రోజురోజుకూ కుంటుపడుతుంటే, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. గడచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ర్టానికి రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల కాలంలోనే తెలంగాణలో అద్భుత అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లాలో లక్షన్నర ఎకరాల పోడు భూములకు ఇచ్చ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన చాలా మంది కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల�
అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా తానూర్ మండలం బొంద్రట్ గ్రామంలో రూ.20 లక్షలతో చేపడుతున్న పంచాయతీ భవన నిర్మాణానికి �
Minister Mallareddy | అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి అవుషాపూర్, అంకుషాపూర్, ఏదులాబాద్ గ్రామాల్లో రూ. 30 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్�
దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో స్కైవేల నిర్మాణానికి కేంద్రం ఎందుకు సహకరించడం లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. హైదరాబాద్తోపాటు తెలంగా�
ఒకప్పుడు చాలా కష్టాల్లో గంజి కేంద్రాలు పెట్టిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ధాన్యపురాశులు, కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతూ ఉందని, ఇది చూసి చాలా ఆనందం కలిగిందని
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత స్వరాష్ట్రం అభివృద్ధిలో అధికారుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy ) అన్నారు.
MLC Kavitha | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ఎప్పటికీ గమనించలేదని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను