రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సముచిత స్థానం దక్కింది. సకల జనుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సర్కారు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జి�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందని, సకల జనుల సంక్షేమానికి అద్దం పట్టిందని ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఆమోదించారు. అన్ని వర్�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సకల జనుల ఆమోదం లభించింది. ఈ సారి బడ్జెట్లో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పించింది. ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతో సర్వత�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషమే లక్ష్�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు అదనంగా రీజనల్ రింగ్ రోడ్ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నార
హైదరాబాద్ : ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలకు నిలయంగా తెలంగాణ భాసిల్లుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. శాసన సభలో బడ్జెట్ ప్రసంగం చదివారు. ఈ సందర్భంగా పర్యటక రంగంపై మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. శాస
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలికి ఈ నెల 8, 9వ తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ నెల 10న బడ్జెట్పై మండలిలో సాధారణ చర్చ చేపట్టనున్నారు. 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించనున్నారు. సోమవారం శాస�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పకడ్బందీగా అమలవుతున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. ప్రజలందరూ ప్రశాంతం�
హైదరాబాద్ : నేడు సమాజంలో మహిళలు సేవలు అందించని రంగమే లేదని.. సమాజ పురోగతిలో మహిళ పాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకుందని మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళా సంక�
హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేని విధంగా న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించిందని, నిధుల నిర్వహణ బ్యాధతను అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కు అప్పగించిందని మంత్రి హరీశ్రావు అన్నార�
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్న పాతబస్తీ వాసుల కల త్వరలోనే నెరవేరనుంది. పాతబస్తీలో మె�
Telangana Budget: తమ తండాలు, గూడెంలలో సొంతపాలన కావాలనేది ఆదివాసీల చిరకాల ఆకాంక్ష. అందుకోసం వారు సుదీర్ఘ కాలంపాటు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవగానే
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో కరెంటు కోతలతో తల్లడిల్లిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో నేడు వెలుగు జిలుగుల రాష్ట్రంగా మారిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభకు ఆయన బడ్జెట్ను సమర్పించారు. ఈ సందర్భంగ