CM KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. ఈ దేశంలో ఎక్కడంటే ఎక్కడ
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 62 వేల కోట్ల బడ్జెట్ ఉంటే.. ఈసారి రూ. 2 లక్షల 20 వేల కోట్లు దాటిపోనుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం
హైదరాబాద్ : బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అద్భుతంగా ఉందని అధికార సభ్యులు ప్రశంసిస్తార�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం జీరో అవర్ కొనస�
హైదరాబాద్ : 2022–23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం సభ ఆమోదించనున్నది. శాసనమండలిలోనూ బిల్లుపై చ�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం, ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు, పోలీసు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ మ
సర్కారు బడులను బలోపేతం చేసేందుకు మన ఊరు- మన బడి పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్లో అందుకు రూ.7,289 కోట్లు కేటాయించింది. ఇది వరకే ఈ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలుపగా, సర్క
బడ్జెట్లో విద్యుత్తుశాఖకు రూ.12,209.86 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రభుత్వం రూ.10,500 కోట్లను వ్యవసాయంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల కింద విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తుంది. పరిశ్రమలకు విద్యుత్తు సబ్సి
సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి అదనంగా మరో 4 లక్షల మందికి ఈ సాయం అందిం
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధరంగాలకు మొత్తం రూ. 29,922 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయరంగానికి రూ.24,254 కోట్లు, పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,768.68 కో�
రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 2022-23 బడ్జెట్లో రూ.2,939.20 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో ప్రకటించిన రూ.50 వేల లోపు రుణాలన్నింటినీ
ఈ ఏడాది 138 కోట్లు అధికం హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.1,410 కోట్లు కేటాయించారు. గత ఏడాది ఈ శాఖకు రూ.1,271 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ.138 కోట్లు అదనంగా ప్రతిపాది
బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.177 కోట్లు కేటాయించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ద్వారా అమలయ్యే పలు పథకాలకు వీటిని ఇవ్వనున్నది. అందులో విద్యార్థుల విదేశీ విద్యకు సంబంధించి వివేకానంద ఓవర్సీస్ పథకం, వేద పాఠశ�
రాష్ట్ర బడ్జెట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.1,000 కోట్లు ఎక్కువ. వంద శాతం సబ్సిడీతో ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇవ్వడంతోపాటు, సొంత స్థలం ఉన్నవార�