హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీ వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ(శాసనసభా వ్యవహారాల సలహా సంఘం) నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగ
హైదరాబాద్ : ఈ ఏప్రిల్ నెల నుంచి కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను అందజేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసంవిధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏం�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరంలో 350 కొత్త బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్�
Telangana Budget: మట్టికైనా.. మానుకైనా.. మనిషికైనా జీవం పోసేది నీళ్లే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నీటి అవసరాలను తీర్చడాన్ని ఒక తపస్సులా భావించారు. గత ఏడున్నరేళ్లలో ఎవరూ ఊహించని అద్భుతాలను ఆవిష్కరించార�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి(మార్చి 9) వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని రెండు గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగ�
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు హరీశ్రావు తన ప్రసంగాన్న�
Medical colleges | రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మె�
హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్యసేవలను మరింత విస్తరించాలని, పేదలకు సూపర్స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం సంక్పలించిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం ఆయన శాసనసభలో బడ్జెట్ను ప్ర�
Telangana budget | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో పల్లె ప్రగతికి రూ.3330 కోట్లు, పట్టణప్రగ
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని
హైదరాబాద్ : సామాజిక వివక్షను అంతమొందటించే ఆయుధం ‘తెలంగాణ దళితబంధు’ అనీ, ఈ కార్యక్రమం దేశానికే దిశా నిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట�