రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో క్రీడలకు సముచిత ప్రాధాన్యం లభించింది. ఆర్థిక మంత్రి హరీశ్రావు 2023-24 సంవత్సరానికి క్రీడలకు రూ.134.80 కోట్లు కేటాయించారు.
‘అభివృద్ధి-సంక్షేమం, గ్రామాలు-పట్టణాలు, ఐటీ-వ్యవసాయం ఒకేసారి అభివృద్ధి సాధించే అరుదైన ప్రాంతం తెలంగాణ. ఒకవైపు పరిశ్రమల స్థాపన, మరోవైపు పర్యావరణ పరిరక్షణ తెలంగాణలోనే సాధ్యం.
విద్యుత్తు రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రూ.12,715.20 కోట్లను కేటాయించింది. ఇది నిరుటి బడ్జెట్ కంటే రూ.516.5 కోట్లు అదనం. రైతులకు 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం..
రాష్ట్రంలో రైతన్నకు కొండంత భరోసా ఇచ్చిన రైతుబంధు పథకానికి 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం నిధులు పుష్కలంగా కేటాయించింది. ఈ ఒక్క పథకానికే రూ.15,075 కోట్లు ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుత�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.3,210 కోట్లు కేటాయించింది.
మిషన్ భగీరథ పథకం మరో చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్టును అంచనా వ్యయం కంటే 18% తక్కువ వ్యయంతో పూర్తి చేశారు. దీనిని రూ.44,933.66 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో 2,90,396 కోట్లతో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి సమ్మిళతంగా ఉన్నదని, సకల జనుల ఆకాంక్షకు అద్దం పట్టేలా ఉన్నదని ప్రతి ఒక్కరూ అభివర
‘తెలంగాణ ఏర్పడ్డాక 1,41,735 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారంతో మొక్కల పెంపకం యజ్ఞంలా సాగుతున్నది. ఇప్పటికే పలుచోట్ల మొక్కలు ఏపుగా పెరిగి ఆ�
ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకొనేందుకు వ్యక్తిగత గృహ నిర్మాణ పథకం (బెనిఫిషరీ-లెడ్ ఇండివిడ్యువల్ హౌస్ కన్స్ట్రక్షన్- బీఎల్సీ) కింద రూ. మూడు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయి
గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. గత ఏడాది 9 జిల్లాల్లో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఈ ఏడాది అన్ని జిల్లాలకు విస్తరించింది.
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు పూనుకున్నది.
వైద్యారోగ్య శాఖ బడ్జెట్ కేటాయింపులను ఏటికేడు పెంచుతూవస్తున్నారు. నిరుడు ఏకంగా రూ.11,440 కోట్లు కేటాయించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. ఈ ఏడాది ఆ రికార్డును అధిగమిస్తూ ఏకంగా రూ.12,161 కోట్లు కేటాయించారు.
దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించారు. పథ కం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 44 వేల ద ళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందగా, ప్రభుత్వం రూ.4,40