కేంద్ర ప్రభుత్వం ఓ వైపు సహాయ నిరాకర ణ చేస్తున్నా... రాజ్యాంగం ప్రకారం రాష్ర్టానికి రా వాల్సిన నిధుల వాటాను నిలిపేసినా... రాష్ట్రంపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నా... సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం మాత్ర�
పల్లె, పట్నంలో కేసీఆర్ మార్క్ అభివృద్ధి
సకల రంగాలు సమున్నతం.. సకల జనుల సంక్షేమం.. పరుగులు పెడుతున్న తెలంగాణ ప్రగతి రథం మరింత వేగం అందుకొనే ఇంధనం.. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ స్వరూపం ఇద�
అభివృద్ధి.. సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది.. అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యం ఇస్తూ తనదైన విజన్తో పద్దుకు రూపకల్పన చేసింది.
అసెంబ్లీలో అత్యధిక సమయం బడ్జెట్ చదివిన ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్రావు రికార్డు సాధించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 11 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి ఓట్ ఆన్ అకౌంట్ కాగా మిగిలినవి ఫుల�
రైతులకిచ్చిన మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసిం ది. ఈ ఏడాది రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ను, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను లోతుగా విశ్లేషించుకున్న వారందరికీ ప్రగతివైపు నడిపించే వారెవ్వరో స
నాడు అవమానాలు ఎదుర్కొన్న చోటనే నేడు సగర్వంగా, తలెత్తుకొని బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నది తెలంగాణ. బడ్జెట్ అంటే మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన నిర్మలమ్మ నిరుపయోగ బడ్జెట్లా కాదు, సుమారు 3 లక్షల కోట్ల ప్ర�
రాష్ట్రంలో సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మానవీయ ఆలోచనా విధానానికి ఈ బడ్జెట్ అద్దం పట్టిందని చెప్పారు.
‘సారల్యం శక్తిం పక్షౌ పచ్ఛతి’- చిత్తశుద్ధి ఉంటే మన శక్తికి రెక్కలు వస్తాయి అన్నారు పెద్దలు. అసలే కొత్త రాష్ట్రం! తెలంగాణ ఏర్పడకముందు, ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురై వెనుకబడి ఉన్నది. అయినా ప్రగతిపథ�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధికి అద్దం పట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను 2,90,396 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ పద్దులో సీఎం కేసీఆర్ మానవీయ క�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏప్రిల్ నుంచి పేస్కేల్ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రా�
రాష్ట్రంలోని రహదారులు ఇక అద్దంలా మెరువనున్నాయి. వీటికి గతం లో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభు త్వం 2023 -24 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది.