ఈ కథ తాలూకు మరో కోణం... మరో ధ్రువం లేదా మరో సిద్ధాం తం.. అది ‘డిమాండ్ మేనేజ్మెంట్'కు సంబంధించి నది. అంటే జనాలకు కొనుగోలుశక్తి ఉంటేనే.. దానికోసం వారికి ఉపాధి అవకాశాలూ... ఆదాయాలూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుం దీ �
వాల్మీకి బోయలు ఆర్థికంగా, సామాజికంగా బాగా చితికిన కుటుంబాలు. కొన్ని రాష్ర్టాల్లో వారిని ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించారు.ఉమ్మడి రాష్ట్రంలో వారిని ఎస్టీల్లో చేర్చాలని ఉద్యమాలు, చర్చలు జరిగాయి.
నెట్టెంపాడ్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పను ల్లో వేగం పుంజుకోనున్నది. ప్రాజెక్ట్ పరిధిలో మిగిలిపోయిన మైనర్ పనులకు రూ.119.75 కోట్లు కేటాయించడంతో న డిగడ్డ ప్రజలు సంతోషం వ్యక
పట్టణాల ప్రగతి మరింత పరుగులు పెట్టబోతున్నది. అభివృద్ధిలో ఆదర్శంగా నిలువబోతున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్, హుజూరాబాద్
Minister Harish Rao | దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ ప్రగతి విపక్షాలకు కనబడటం లేదు.. వినపడటం లేదు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఈ దేశ ప్రజలపై నెలకు లక్ష కోట్ల అప్పు మోపుతున్నారని
ప్రతిభ కల్గిన ప్లేయర్ల ఆకాంక్షను నెరవేర్చే విధంగా క్రీడలకు సముచిత కేటాయింపులు ఉన్నాయని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. వార్షిక బడ్జెట్లో భాగంగా క్రీడల కోసం ప్రభుత్వం రూ.134.80 కోట్లు కేటాయించిం�
రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పాలమూరు ఐటీ టవర్ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు.
సకల జనుల ‘సంక్షేమమే’ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బడ్జెట్ను రూపొందించింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మేళవింపు చేసుకుంటూ, సబ్బండ వర్గాలకు సమన్యాయం చేస్తూ భారీగా నిధులు కేటాయించింది.