Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
ప్రతి మండలంలో అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (Telangana Public Schools) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి భట్టివిక్రమార్క ప్రకటించారు.
Telangana Budget | రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించబోతున్నామని ఆర్థిక భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు ఇప్పటికే మంత్రివర్గ నిర్ణ�
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో విద్యా రంగానికి రూ.21,389 కోట్లు ప్రతిపాదించారు.
Telangana Budget | రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో
2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో మూసీ అభివృద్ధికి (Moosi Development) రూ.1000 కోట్లు ప్రతిపాదించారు.
Telangana Budget | రైతుల రుణమాఫీపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి రైతు రుణమాఫీపై మాట్లాడారు.
Telangana Budget | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జ
చ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ను మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) ప్రవేశపెట్టారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించారు.
Telangana Assembly | ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన�
Telangana Budget | రాష్ట్ర బడ్జెట్పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 2024-25 ఏడాదికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందా? లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పెడుతుందా? అనే సందేహాలు వ్యక్త�
Congress | అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా హామీలు గుప్పిస్తున్నది. అమలు సాధ్యమా? కాదా? అన్న విచక్షణ మరిచి ప్రజల నెత్తిపై హామీలు కుమ్మరించేస్తున్నది. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను
ఆసిఫాబాద్ మండలం కుమ్రం భీం అడ ప్రాజెక్టు 2006లో రూ.270 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్-టీ నియోజవర్గాల్లోని 45,500 ఎకరాలకు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.