తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉత్సవాల్లో పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై శ్రేణులక�
KCR | సరైనా పంథా లేకపోవడంవల్లే 1969 ఉద్యమం విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. ఆ రోజుల్లో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని అప్పటి స్పీకర్ ప్రణయ్ భాస్కర్ అసెంబ్లీలో అన్నారని చెప్పారు. తెలంగాణ �
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ పతాకా�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. మూడురోజుల వేడుకల్లో భాగంగా రెండోరోజైన ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జా
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట�
ఇటీవల మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కుమార్ భార్య రూపకు మం జూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ అ�
తెలంగాణకు మించి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనైనా ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణతో రహ స్య కూటమి ఏర్పాటు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్, పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు.
KCR | రాష్ట్రంలో తొమ్మిదేళ్లు బ్రహ్మాండంగా సాగిన తాగునీటి సరఫరాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేక పోతున్నదో అర్థం కావడంలేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ తెలంగాణ భవన్�
KCR | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అతి ప్రవర్తనతో మంచి నీళ్ల కోసం ప్రజలు మళ్లీ బిందెలు మోయాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్�
KCR | రాష్ట్రంలో తాగునీటి కొరత సమస్యను, ఫ్లోరైడ్ సమస్యను గుర్తించి.. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మిషన్ మోడ్లో తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయ�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో.. తెలంగాణకు పరిశ్రమలు తరలివస్తున్నయ్ అనే పరిస్థితి నుంచి తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నయ్ అనే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. శన�