కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్రెడ్డి నిరాశపర్చారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. గౌడ కులస్థులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటి గురిం�
ఆటో డ్రైవర్ల దీనస్థితులపై ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఉదయం 10:30 గంటలకు సమావేశం జరగనున్నది. ఈ మేరకు తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వేముల �
Balka Suman | రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల�
Balka Suman | తెలంగాణలోని నిరుద్యోగుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాడి మసైపోతది అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. నిరుద్యోగుల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే వర�
పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కొత్త నిర్వచనాన్నిచ్చారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యేందుకు రేవంత్రెడ్డే చక్రం తిప్పారని ఆయన అనుచరు�
ఢిల్లీలో కొత్తగా నిర్మించనున్న తెలంగాణ భవన్ను ‘ప్రైవేటు’కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో బహుళ అంతస్థులతో నిర్మించనున్న తెలంగాణ భవన్లో వాణిజ్య కార్యకలాపాల ను అ�
రాష్ట్రంలో ఒక్క లెక్చరర్ కూడా లేని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 25 వరకు ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అలాంటి కాలేజీల్లో విద్యార్థులు ఎలా చేరుతారని, ఎలా చదువుతారని సర్కార�
రైతుల రుణమాఫీ చేయకముందే, క్యాబినెట్ నిర్ణయంపై గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
మూణ్నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకొన్నది.
మైన్స్, మినరల్స్ చట్ట సవరణ బిల్లును 2011 డిసెంబర్ 12న మొదట ప్రవేశ పెట్టింది మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారేనని, ఆ బిల్లు స్టాడింగ్ కమిటీకి వెళ్లి, అక్కడ చర్చించిన తర్వాత లోక్సభకు వచ్చి
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే బొగ్గు గనులను ఆ సంస్థకు కేటాయించకుండా వేలం వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.