ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని ఉప్పల్ నియోజకవర్గం పార్టీ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, కార్పొరేటర్ బొం తు శ్ర�
ఎన్నికల ప్రచార సరళిలో కాంగ్రెస్ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. తమ ఎన్నికల ప్రచారానికి ప్రజాదరణ లేకపోవడంతో ఇతర పార్టీలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. కావాలని కవ్విస్తూ.. శాంతిభద్రతల సమస్యలకు తెరలేప�
ఏ ఆంధ్రా పాలకుల పెత్తందారీ వ్యవస్థ పోవాలని కొట్లాడామో, నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల పుణ్యమా అని మళ్లీ వారి దండయాత్ర మొదలైందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేశ్ ముదిరాజ్ ఆరోపించారు. టీ కాంగ్రెస్ను వె�
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. చెన్నూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి బోడ జనార్దన్ సహా డాక్టర్ రాజారమేశ్ ఇద్దరూ ఒకే రోజు రాజీనామా చేశ�
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్వన్గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ పలు పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు బంగారు భవిష్యత్ ఉందని నమ్ము తూ, ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్లోకి చేరుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గౌతంనగర్ డివిజన్, జ్యోతినగర్లో మల్కాజిగిరి నియ�
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను అమ్ముకొన్న నాయిని రాజేందర్రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్ కేటాయించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని డీసీసీబీ మాజీ చైర్మన్, క�
ఒకప్పుడు మల్కాజిగిరి అంటే ‘పానీ’పట్టు యుద్ధాలకు ప్రసిద్ధి. ఎక్కడ చూసినా బిందెలతో కొట్లాటలే. ఏ గల్లీకి పోయినా సిగపట్లే. మిషన్ భగీరథతో మల్కాజిగిరి ’పానీ’పట్టు యుద్ధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ పెట్
ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంగా మూడేండ్ల కింద చేరిన. మొదట్ల రూ.16,500 జీతం వచ్చేది. మా ఆయన వ్యవసాయం చేస్తడు. నాకు బైక్ లేకుండె. బస్సులల్ల పీహెచ్సీకి, సబ్సెంటర్కు పోయిరావాల్నంటే కష్టం అయితుండె. వ్యాక్సిన్లు, మందు
గతంలో చిన్న చిన్న గొడవలైనా హైదరాబాద్ నగరంలో దుకాణాలు మూయాల్సి వచ్చేది. గత ప్రభుత్వాలు శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమయ్యాయి. ఉమ్మడి పాలకులు ప్రజలు, వ్యాపారుల శ్రేయస్సును పట్టించుకున్న పాపాన పోలేదు.
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోరు కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వివిధ జిల్లాల్లో ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేస�
CM KCR | ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలపై సీఎం కేసీఆర్ సైటైర్లు వేశారు. ఓ వ్యక్తికి పిలిచి మంత్రి ఇచ్చి జిల్లాను అప్పగిస్తే సాధించిన ఫలితం గుండుసున్నా అని.. ఆ ఇద్దరి పీడ ఖమ్మం జిల్లాకు వదిలిపోయి శ�