పాలమూరుకు చెందిన ఓ మాజీ ఎంపీ తన రాజకీయ వారసుడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా రూ.రెండు కోట్లు ఖర్చు చేసి కొడుకునే హీరోగా పెట్టి సినిమా తీయించారు. ఏకంగా థియేటర్ను కొనుగోలు చేసి జనాలకు ఉచితంగా సినిమ
ముప్పయ్ ఏండ్లు కాంగ్రెస్ కార్యకర్తగా, పార్టీకి సేవలు చేశాను. ఆస్తులు అమ్ముకున్నా! సమయం, వయసు అన్నీ కాంగ్రెస్ కోసమే త్యాగం చేశాను. ఇప్పుడు రేవంత్రెడ్డి వచ్చి నా రాజకీయ జీవితం మీదనే దెబ్బ కొట్టాడు. ఇక ఆ �
గతంలో పాలమూరు పాటలు.. గుండెను పిండేసేవి. కథలు.. మనసును ద్రవింపజేసేవి. ఎండిన పొలాలు, వలస బతుకులు ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. ఇప్పుడు అదే కరువు సీమలో.. సిరుల దరువు మొదలైంది. తెలంగాణ రాకతో నాటి వెనుకబడిన జిల్లా ము�
రాబోయే రోజుల్లో తెలంగాణకు కాబోయే సీఎం అని చెప్పుకొనే ఈయన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన నియోజకవర్గానికి ఒరగబెట్టిందేం లేదు! తాజా ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా పద
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని వైన్స్, బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది.
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి మరో ఐదు రోజులే గడువు ఉన్నది. ఈ నెల 10న నామినేషన్ల గడువు ముగియనున్నది. ఈ నెల 3న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి �
ఢిల్లీ దొరలను నమ్మితే తెలంగాణ భవిష్యత్ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కే తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణను నాటి నుంచి నేటికీ నట్టేట ముంచింది, ముంచుతున్నదని కాంగ్రెస
సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరును సైతం వెనక్కి నెడుతూ ఐటీ రంగంలో నువ్వా నేనా అన్నట్లుగా హైదరాబాద్ పోటీ పడుతున్నది. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా కేటీఆర్ తీసుకున్న చొరవతో దేశ, విదేశాలకు చెందిన ఐటీ, ఐట�
‘మంచిగ చేసినం.. మళ్లీ మేమే గెలుస్తం’ అని ధీమా వ్యక్తంచేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించాలని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని, రిస్క్ వద�
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కిరాలేదు. ఇప్పటికీ 19 స్థానాలకు అభ్యర్థులనే ప్రకటించలేదు. సరైన నాయకుల్లేరని భావిస్తున్న కాంగ్రెస్.. ఇతర పార్టీల నుంచి వలస వచ్చే �
బీజేపీ అనుబంధ విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర, జిల్లా కమిటీల సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఏ క్షణంలోనైనా రాజీనామా నిర్ణయం తీసుకుంటామని పలువురు బీజేవ
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 14 మంది అభ్యర్థుల జాబితాను సీపీఎం ఆదివారం విడుదల చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ.. మరో మూడు అసెంబ్లీ స్థ�