ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిన్న విరాట్కోహ్లీ సెంచరీ కొట్టినట్టు.. ఎన్నికల్లో కేసీఆర
దేశవ్యాప్తంగా బీసీ కుల గణనను ఎందుకు చేపట్టడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అసలు చేస్తారా.. చేయరా? అని మోదీని నిలదీశారు. కుల వృత్తులకు చేయూతనివ్వకుండా కేంద్రంలోన�
అహర్నిశలు ప్రజాభివృద్ధే లక్ష్యంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద్ కోరారు. సోమవారం కొంపల్లి మున్సిపాలి
సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న విశ్వాసం.. రాజకీయ ప్రత్యర్థులను ఏకం చేస్తున్నది. విపక్ష పార్టీల్లో ఒకే పార్టీలో ఉన్న నాయకులు గ్రూప్ రాజకీయాలు చేస్తుండగా, కారు పార్టీలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్త�
పాలమూరును సర్వనాశనం చేసింది.. గంజి కేంద్రాలు పెట్టించే గతి తెచ్చిన పార్టీ కాంగ్రెస్సే.. కృష్ణా, తుంగభద్ర ఉండే నడిగడ్డ ప్రాంతాన్ని ఎటుగాకుండ ఆగం చేసి కరువుపాలు చేసిన పార్టీ అదే.. గద్వాలను గబ్బుపట్టించింది
మూలధన వ్యయంలో, సంపద సృష్టిలో తెలంగాణ దేశానికే ఆ దర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే మూలధన వ్యయంపై సీఎం కేసీఆర్ శ్రద్ధ పెట్టారు. ఫలితంగా అనతికాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తి గా ఎదిగింది.
అంబర్పేట ప్రజలు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని మరోసారి ఒడిస్తారన్న భయంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి తప్పుకున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాలు
ముషీరాబాద్లో గులాబీ జెండాను ఎగుర వేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఎమ్మెల్యే, ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ పిలుపునిచ్చారు.
శాసనసభకు జరిగే ఎన్నికలకు హైదరాబాద్ జిల్లాలో సోమవారం 25 మంది అభ్యర్థులు 27 నామినేషన్లు దాఖలు చేయగా.. మొత్తం 47 నామినేషన్లు, 42 మంది దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ �
MLC Kavitha | రకరకాల వ్యూహాల్లో భాగంగా సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, పులిని చూసి
నక్క వాత పెట్టుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీకి
దిగుతున్నారని
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో కాలని మోటర్.. ఎండని పొలం లేకపోతుండెనని.. మళ్లీ అదే రాజ్యం కావాల్నా అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్ల�
CM KCR | సమైక్య రాష్ట్రంలో కృష్ణా నది పక్కానే పారుతున్నా.. గుక్కెడు నీళ్లకు మనం నోచుకోలేదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. నారాయణపేటలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎమ్మెల్య�
CM KCR | స్వాతంత్ర్యం ఏర్పడిన తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే.. దళితుల దౌర్భాగ్యం ఇలా ఉండేది కాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా వా�