చారిత్రక, వారసత్వ నగరమైన హైదరాబాద్ ఔనత్యాన్ని చాటేలా ఉన్న ఎన్నో కట్టడాలు, నిర్మాణాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రక్షణగా నిలుస్తున్నారు. చారిత్రక నిర్మాణ శైలి దెబ్బతినకుండా కట్టడాలను కాపాడేందుకు బీ�
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల యంత్రాంగం నిఘా మరింత పెంచింది. చెక్పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50వ�
పార్టీ కోసం పని చేసి న వారినొదిలేసి ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇ స్తూ వింతగా, వికృత పోకడలు పోతున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై ఇంతకాలం పని చేసిన కార్యకర్తలు, నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. గాంధీ �
Minister KTR | పొరపాటున రేపు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమ్ముతాడని.. అది పక్కా అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
BRS Party | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో వేగంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 9 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆ తొమ్మిది �
Puvvada Ajay Kumar | ఓటమి పాలవుతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగ
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు కొనసాగిస్తున్నారు. తనదైన స్టైల్లో రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో ప్రసంగాలు చేస్తున్నారు. మంగళవారం కూడా చెన్నూర్, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల�
CM KCR | పేదల సంక్షేమం ఎవరైనా ఆలోచించారా? పేదింటి పిల్ల పెళ్లికి లక్ష రూపాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వమన్న ఆలోచించిందా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్�
CM KCR | ఈ వందేండ్లలో ఈ పదేండ్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నది.. రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు.. లొల్లి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశ
CM KCR | కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో జరిగిన ప్�
CM KCR | దేశం వెనుకబడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విధానాలే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ మొదటి నుంచి సరైన విధానాలు అవలంభించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కావన్నారు. అసెంబ్లీ ఎ
CM KCR | బీసీ బిడ్డలకు అవకాశం రావడం లేదని.. అవకాశం వచ్చినకాడ చైతన్యం ఏమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. మంథని ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
CM KCR | అధికార పార్టీకి చెందిన నాయకులను సంతలో పశువులను కొన్నట్టు మాదిరిగా కొంటారా..? అని కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి, 58 ఏండ్లు మన గోస పోసుకున్న కాం�