షెడ్యూల్ తెగల కోసం గతంలో ఎన్నడూలేని విధంగా అధిక మొత్తంలో నిధులు కేటాయించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్న బీఆర్ఎస్ సరారుకే తమ పూర్తి మద్దతు ఉంటుందని లబానా (కాయితీ) లంబాడీ సమాజం స్పష్ట�
రైతులకు 3 గంటల కరెంటు సరిపోతుందంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటమార్చారు. రాష్ట్రంలోని రైతులకు 3 గంటల విద్యుత్తు కావాలా? నిరంతర విద్యుత్తు కావాలా? అని ఎన్నికల సభల్లో సీఎ�
ఇటీవల మా ఊరు కామారెడ్డికి వెళ్లినప్పుడు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న ఓ ముసలవ్వ కేసీఆర్ సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూ అభయ ముద్రతో రెండు చేతులు పైకెత్తి అన్న మాటలివి. అవి అలతి అలతి మాటలే అయినా అచ్చంగా �
సీపీఐ కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేరును పార్టీ రాష్ట్ర కౌన్సిల్ ఖరారు చేసింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో మరో మూడు స్థానాలకు సీపీఎం అభ్యర్థులను ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన మూడో జాబితాను ఆ పార్టీ మంగళవారం విడుదల చేసింది. మునుగోడు, ఇల్లందు, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ
ప్రైవేట్ నిర్వహణలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు భూమి కేటాయింపుతోపాటు ఏటా రూ.3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలు జారీచేయడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వా
బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం తూంకుంట మున్సిపాలిటీ ఉప్పర్ప�
ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగవారం మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్బాగ్, మౌలాలి, గ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు రూ.20,30,83,018 సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
గవర్నర్లు ఇటీవలి కాలంలో తరచుగా వార్తలకు ఎక్కుతున్నారు. వారి వ్యవహార శైలి, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే ఇది అన్ని రాష్ర్టాల్లో కాదు. కేవలం కేంద్రంలోని పాలక పక్షమైన బీజేపీ అధికారం�
గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎన్నికల జోష్ నింపేందుకు మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనకు రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున పార్టీ వర్క�
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులందరికీ బీ ఫారాలు అందించామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఇదివరకే 110 మందికి బీ ఫారాలు అంద�
పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూము ల్లో మరే ఇతర ఈవీఎంలను ఉంచవద్దని కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వీ నాయక్ రాష్ట్ర పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఓటరు కార్డుల ముద్రణను ఈ నెల
యాకుత్పురా నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సామ సుందర్ రెడ్డికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటిఆర్ అందజేశారు. పాతబస్తీ యాకుత్పురా నియోజకవర్గం నుంచి బీఆర్ఎ�