ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చెన్నై నుంచి నగరానికి విదేశీ మద్యం రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టాస్క్ఫోర్స్(డీటీఎఫ్)అధికారులు పట్టుకున్నారు. నిం
హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిఘా బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లాకు వచ్చిన �
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ప్రైవే ట్ ఉపాధ్యాయులకు సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందు కు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రాష్ట్ర ప్రణాళిక
ఎన్నికల వచ్చాయంటే చాలు బీ ఫాంలు, టికెట్లను అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని, మాయమాటలు చెప్పే ఆ పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు
దొంగ సర్వేల పేరిట కాంగ్రెస్ నేతలు మోసానికి పాల్పడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పీ చంద్�
తెలంగాణ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాద్ చంపాపేట డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేత వింజమూరు రాఘవాచారి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి శనివారం ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి
సావనైనా సస్తాంగానీ ఢిల్లీ దొరల ముందు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం తలవంచదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని ప�
తెలంగాణ పరిశ్రమలను దొడ్డిదారిన కర్ణాటకకు తరలించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. �
కాంగ్రెస్వాళ్ల పనే తెలంగాణను దోచుకోవడమని, ఆ పార్టీకి ఓటేసి అడుక్కు తిందామా? లేదా మన పాలనలో మన రాష్ట్రంలో సగౌరవంగా బతుకుదామా? ఆలోచించుకోవాలని ఓ నెటిజన్ ప్రజలను కోరారు. ‘ఉదర్ కా మాల్ ఇదర్.. ఇదర్ కా మాల�
పాపం.. నలుగురు దివ్యాంగులు. పుట్టు గుడ్డివాళ్లు. వాళ్లకు ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందనే అనుమానం కలిగింది. ఒకరు చెప్తే కాకుండా తామే స్వయంగా తెలుసుకోవాలనుకున్నరు. ఎవరి సాయంతోనో ఒక ఏనుగు వద్దకు పోయారు. పాపం కండ్�