Minister Srinivas Yadav | హైదరాబాద్లో ఈ నెల 25న నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో
Minister Srinivas Yadav | రేవంత్రెడ్డి భాష మార్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో తలసాని అధ్�
Minister Satyavathi | సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే సర్పంచులుగా అవకాశం దక్కిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా శామిర్పేటలో జరిగిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్రావుతో కలిసి పాల్గొన్నారు
Minister Harish Rao | కేసీఆర్కు ముందు తండాల పరిస్థితి ఏందీ..? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలని మంత్రి హరీశ్రావు గిరిజనులకు సూచించారు. మేడ్చల్ జిల్లా శామిర్పేటలో గిరిజనుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్�
ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే (PM Modi) .. ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు (MP Soyam Bapu Rao).
PV Narasimha Rao | ప్రధానిగా దేశానికి నూతన దిశా నిర్దేశం చేసి, కాంగ్రెస్ పార్టీకి చిరకీర్తిని కట్టబెట్టిన పీవీ నరసింహారావు పేరెత్తడానికే ఆ పార్టీ నేతలకు భయం! ఢిల్లీకి రాజైన మన తెలంగాణ ముద్దుబిడ్డ పేరు తలచుకోవడాన�
బీసీలను ముఖ్యమంత్రి చేసే విధానం ఇదేనా? అని బీజేపీ తీరును ఆ పార్టీ నాయకురాలు తుల ఉమ ఎండగట్టారు. బలహీనవర్గాలకు చేయూతనందిస్తానని చెప్పడం కాదని, చేతల ద్వారా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పెద్ద కుట్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీసీలు, మైనార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసి�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు కడపటి సమాచారం అందే సమయానికి 5,170 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్లకు గడువు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అయితే అప్పటికే చాలామంది రిటర్నింగ్ అధిక�
పోలింగ్కు ముందే ఓటమి ఖాయం కావటంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిలో అసహనం పెరిగిపోతున్నది. ప్రత్యర్థి పార్టీల నేతలను, ముఖ్యంగా అధికార పార్టీ పెద్దలను రాయలేని భాషలో బూతులు తిడుతూ మీడియాలో హైలైట్ కావట
‘కిషన్ అన్నా నేను ఈ రోజు పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా.. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి కదా.. నీ పేరు చెప్పి నేను చచ్చిపోతా.. నువ్వు నన్ను మోసం చేశావు.. నీ కార్యాలయానికి నన్ను ఎం దుకు పిలిచావు? నామినేషన్ వేసుకో
పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని స్థానికంగా లేకపోయినా అచ్చంపేట నియోజకవర్గంలో ఓటరుగా ఉన్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓటర్ల జాబితా నుంచి ఆమె పేరును తొలగించకపోవడాన్ని తప్పుపడుతూ ద
‘నా కోసం ఈ 20 రోజులు పని చేయండి. రాబోయే ఐదేండ్లు మీకు మరింత సేవ చేస్త. రాష్ట్ర అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి’ అని మానకొండూర్ బీర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు
MLC Kavitha | తెలంగాణను దేశంలోని నంబర్ వన్గా తీర్చిదిద్దిన ప్రజాదరణ కలిగిన సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కర్ణాటకలో మాదిరిగా కాక