కారు స్పీడుకు విపక్షాలు విలవిలలాడుతున్నాయని, బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం 29 ఏండ్లుగా పోరాడుతుంటే 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి బీజేపీ మోసం చేసిందని, గాంధీభవన్ ఆవరణలో మాదిగ బిడ్డల ఆత్మహత్యకు కాంగ్ర�
తెలంగాణలో బీజేపీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి కృష్ణ చెప్పారు. రాష్ట్రంలో కుల, మతాల మధ్య అలజడికి ప్రధాని మోదీ కుట్ర పన్నారని మండిపడ్డారు.
బీజేపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పి స్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ తొమ్మిదిన్నరేండ్లు గడిచినా దాని ఊసెత్తడం లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ�
దళితబంధు పథకం పవిత్రమైనదని, ఇలాంటి ఆలోచన దేశంలో ఇంతవరకు ఎవరూ చేయలేదని, దశలవారీగా దళితబంధు లక్ష్యం పూర్తవుతుందని మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
స్టేషన్ఘన్పూర్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని బీజేపీ అభ్యర్థి విజయరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఆయన జనగామ జిల్లాలోని లింగాలఘనపురం మండలం నెల్లుట్ల, వడిచర్లలో మీడియా సమావేశాలకే పరిమితమయ�
వనపర్తిలో కాంగ్రెస్ నాయకులు డబ్బుల కోసం కుస్తీ పడుతున్నారు. వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేయగా.. అన్ని మండలాలు, గ్రామాల నుంచి ప్రజలను ర్యాలీ కోసం తరలించారు. మనిషి�
CM KCR | ఓటును ఆషామాషీగా వేయొద్దని.. అది ప్రజల ఐదేళ్ల భవిష్యత్ను నిర్ణయిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డిని ఎమ�
వచ్చే పదిహేను రోజుల్లో చాలా కుట్రలు జరగబోతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) హెచ్చరించారు. కాళేశ్వరం మునిగిపోతుందని ఒకాయన, బ్యారేజీ కొట్టుకుపోయిందని మరొకాయన అంటాడని విమర్శించారు.
తెలంగాణ రాకముందు మన పల్లెలే కాదు పట్టణాలూ విపరీతంగా వివక్షకు గురయ్యాయి. నిధులు లేక, అభివృద్ధి జరగక మురికి కూపాలుగా తయారయ్యాయి. పట్టణాల ప్రగతిని పట్టించుకున్న పాపాన పోలేదు నాటి కాంగ్రెస్ పాలకులు. కనీస మ�