నియోజకవర్గ ప్రజల సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరించానని.. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయ�
‘ఆంధ్రా నాయకులు ఢిల్లీ పార్టీలతో కుమ్మకై పచ్చగా ఉన్న తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారు. జాగ్రత్తగా ఉండాలి’ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
CM KCR | ‘రైతులు 10హెచ్పీ మోటర్ పెట్టుకుంటడా? ఈ మోటర్ ఎవరు కొనివ్వాలే. తెలంగాణలో 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. 30లక్షల 10హెచ్పీ పంపుసెట్లు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? ఈ పంపుసెట్లు కొనాలంటే వీని తాత ఇస్తడా? అయ్య ఇస్�
CM KCR | రైతు అనేవాడు స్థిరంగా ఉండాలి.. వ్యవసాయ స్థిరీకరణ జరగాలనే ఆలోచనతో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. మం�
CM KCR | తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవడూ ఆపలేడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పా�
CM KCR | కాంగ్రెసోళ్లు దళారీ రాజ్యం.. పైరవీకారుల రాజ్యం తెస్తామంటున్నారని.. మూడు గంటల కరెంటే ఇస్తామంటున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా
CM KCR | జానారెడ్డి పీరియడ్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నాలుగు రోడ్లు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హాలియాలో ఏర్పాటు చేసిన నాగార్జున సాగర్ బీఆర్ఎస్ ప్రజా �
CM KCR | కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రెండేండ్లలో కాదు.. నాలుగేండ్లలో 24 గంటల కరెంట్ ఇస్తే.. నేను కాంగ్రెస్ పార్టీ కండువా తీసి, గులాబీ కండువా కప్పుకుంటానని �
CM KCR | ప్రజాస్వామ్యంలో ఒకే ఒక్క ఆయుధం ఓటు.. అది మీ తలరాతను మారుస్తది అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మంచి అభ్యర్థులకు ఓటు వేయకపోతే వచ్చే ఐదేండ్లు శిక్ష అనుభవించాల్సి వస్తది. మనం వేసే ఓటు మ�
తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్ర జీడీపీలో 45 నుంచి 50 శాతం ఇక్కడి నుంచే వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ను (Hyderabad) నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందన్నార�
ములుగు (Mulugu) బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (MLC Pochampally Srinivas Reddy) అన్నారు. ప్రజలు నాగజ్యోతికి (Bade Nagajyothi) బ్రహ్మరథం పడుతున్నారని, ఆమెకు వస�