ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ పరిశీలన కూడా పూర్తయింది. ఈనెల 30న పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే ఓటు హక్కు నమోదు ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 49 ఏండ్లలోపు ఓటర్లు 72 శాతం ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో అత్యధికంగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. కొత్త ఓటర్లు, ఓటర్ల వయస్సు, నియోజకవర్�
ఎవరెన్ని కుట్రలు చేసినా, విషప్రచారం చేసినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మూడొంతుల మెజార్టీతో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు స్థిరమైన, ప్రూవెన్ గవర్నమె�
తెలంగాణ మాడల్ దేశాన్ని విపరీతంగా ఆకర్షిస్తున్నదన్న విషయం మరోమారు తేటతెల్లమైంది. మహారాష్ట్రలోని పలు గ్రామ పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి బీఆర్ఎస్ పాలన తమకూ కావాలని ని�
కాంగ్రెస్కు కరెంటుపై ఏమాత్రం అవగాహనలేదని, రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలే ఇం దుకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కర్ణాటక మాడల్ ఫెయిల్ అయినట్టు తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆర్థిక, మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కర్ణాటకలో 3 గంటలే కరెంట్ ఇచ్చి కాంగ్రెస్ సర్కారు అన్నదాతల ఉసురుపోసుకొంటున్నదని ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి బీఆర్ఎస్ విజయావకాశాలపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విశ్లేషణలు, సర్వేలు అన్నీ, ఇన్నీ కావు. ఎవరికి వారు కంప్యూటర్ ముందు కూర్చొని తమ మనసులోని భావం, తాము �
జనసందోహంతో నర్సంపేట నాట్యమాడగా.. భద్రాచలం దద్దరిల్లింది. పినపాక గులాబీమయమైంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలతో సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గులాబీ జాతర సాగింది.
కన్ను తెరిస్తే జననం...కన్ను మూస్తే మరణం. కులం, మతం ఏదైనా జననంతో పాటు మరణానికి అంతే ప్రాధాన్యత ఉంది. బాధతో నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి.
ఓటర్ల ఆలోచనా ధోరణిలో ఈ సారి రెండు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు లభించిన వాటితో అంతవరకు సంతృప్తి చెంది, తక్కినవి కూడా క్రమంగా లభించగలవనే ఆశాభావంతో ఉండటం అందులో ఒకటి.
ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చే యనున్నట్లు బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి డివిజన్కు చెందిన వీఎన్రెడ్డినగర్ కాలనీలో �