దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలిచి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత
“నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా.. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర. 50 ఏండ్ల పాలనలో పేదలు, దళితుల బతుకులు ఎలా ఉండే. రైతుల సమస్యలు ఎలా ఉండేనో ఆలోచించాలె.. ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడ్డదెవరు ?’ అని ముఖ్యమంత్రి క
అసెంబ్లీ ఎన్నికల వేళ డబ్బునే నమ్ముకున్న నేతలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈడీ ఆదేశాలు, సమాచారం మేరకు ఇన్కం ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున�
ములుగులో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఆర్వో కార్యాలయం వద్ద గూండాగిరి చేశారు. సోమవారం రాత్రి 9 నుంచి అర్ధరాత్రి వరకు ఆరు గంటలపాటు ఆర్వోను నిర్బంధించారు.
అంతా గులాబీమయం.. ఎటు చూసినా గులాబీ జెండా రెపరెపలే.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారానికి మంగళవారం అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా మాగంటికి మద్దతుగా నిలిచి కదం తొ�
ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఒక అపూర్వ ఘట్టం. దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా దశాబ్దాలపాటు ప్రజాస్వామ్యయుతంగా, ఏమాత్రం దారితప్పకుండా సాగిన ఉద్యమం బహుశా ప్రపంచంలో ఇదొక్కటే.
తెలంగాణలో గులాబీ గుబాళిస్తున్నది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభలు జనజాతరను తలపిస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు అన్నిస్థాయిల్లో కథానాయకులై ప్రజా ఆశీర్వాదసభలను విజయవంతం చేస్తున్నాయి.
అధికారంలోకి వచ్చి పదేండ్లయినా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసిన బీజేపీని మంద కృష్ణమాదిగ ఎలా నమ్ముతారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రశ్నించారు. ఇప్పుడు బీస�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి మంగళవారం ఉదయం వరకు తెలంగాణవ్యాప్తంగా రూ.639.53 కోట్ల విలువైన సొత్తును పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు ఇవ్వకుండా మోసం చేసిందని, ఆ పార్టీని మళ్లీ నమ్మి ఓట్లు వేస్తే మోసపోతామని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని బొడ్డుచింతలపల్లి, వంచన�
డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్కు వివిధ సంఘాలు, సంస్థలు, తటస్తుల నుంచి మద్దతు లభిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన వారు పద్మారావు గౌడ్ను కలిసి ఆయనకు ఎన్నికల్�
భారతీయ రాష్ట్ర సమి తి తెలంగాణలో ప్రజలకు శ్రీరామరక్ష అని కుల మతాలకు అతీతంగా సంపూర్ణ భరోసా కల్పించగలిగిన ఏకైక సమర్థ రాజకీయ పార్టీయని విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
అన్ని విజయాలూ పోరాడి సాధించుకున్నవి కావు. కొన్నిసార్లు ఓడిపోయినవారు అప్పనంగా రాసిచ్చిన విజయాలూ ఉంటాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఆ కోవలోనిదే. ఆ గెలుపులో కాంగ్రెస్ సత్తా కన్నా బీజేపీ బలహీనతలే ఎక్కువ. మ