Palamuru | కృష్ణా, తుంగభద్ర, భీమా నదులు ఉన్నా సాగునీరు లేక నెర్రెలు వారిన నేలలు. పొట్టకూటి కోసం ఇతర రాష్ర్టాలకు వలసలు పోయే జనం. ఆకలి తీర్చేందుకు అంబలి, గంజి కేంద్రాలే గతి అయిన దౌర్భాగ్యం. గుక్కెడు తాగునీటికి కూడా �
Hyderabad | రాష్ట్రంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రత్యేకం. ఎందుకంటే.. పేరుకు అవి నియోజకవర్గమైనా.. అదే పేరుగల భౌగోళిక ప్రాంతం మరో నియోజకవర్గంలో ఉంటుంది. ఈ ప్రాంతంలోని ఓటర్లు మరో నియోజకవర్గంలో ఓటేస్తారు. ఒకే �
CM KCR | ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఆదివాసీ గూడేలు, గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలు, ఆవాసాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, విద
Telangana | హైదరాబాద్ ఫ్రీ జోన్.. ఓపెన్ కోటాను నాన్ లోకల్ కోటాగా మార్చడం.. ఒక శాఖలో ఓపెన్ కోటా 30 శాతం ఉంటే మరో శాఖలో 40 శాతం. ఇంకో శాఖలో 50 శాతం.. ఇదీ ఉద్యోగాల భర్తీలో జరిగిన అన్యాయాల పరంపర. తరతరాలుగా మన కొలువులను క�
Etamatam | ‘మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్' అని కన్యాశుల్కంలో గిరీశం అంటాడు. బహుశా గురజాడ ఈ డైలాగ్ రాసింది ఐటీ అధికారులను ఉద్దేశించి అయి ఉంటుందని అనిపించేలా ఉంది. మాజీ లేడీ టైగర్ రేణుకా చౌదరి తాజాగా ఐటీ అధికారుల
Borla Ram Reddy | ఉమ్మడి రాష్ట్రంలో చీకటి రాజ్యమేలింది. కరువు తాండవం చేసింది. నేలతల్లిని గోసపెట్టి తూట్లు పొడిచినా.. చుక్కనీరు పడకపోవు. సన్నకారు రైతులు దిక్కు దివాణా లేకుండా వలసపోతే.. పాతిక ఎకరాల ఆసాములు కూడా అప్పుల�
Siddipet | సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లిలోని దళిత కాలనీలో డబుల్ బెడ్రూం ఇండ్లు పొందిన లబ్ధ్దిదారులు తమ ఓట్లన్నీ మంత్రి హరీశ్రావుకే వేస్తామని దర్వాజాలకు పోస్టర్లు అతికించారు.
Congress | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎవుసం తెలుసా? ఏ మడికి ఎంత నీరు పెట్టాలో ఎరుకేనా? మూడు గంటల కరెంటుతోని నీరు ఎన్ని మడులు పారుతుందో అసలు తెలుసా? రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంధిస్తున్న ప్రశ్నలివి.
Telangana | ఇదెక్కడి అన్యాయం? రైతు అగ్గువకు దొరికిండా? బంజారాహిల్స్లో ఉండే ధనికులకు ఓ రూలు! దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతకు మాత్రం ఇంకో రూలా?అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతన్నకు న్యాయం �
Congress | ఇది తెలంగాణ రైతులు సీరియస్గా ఆలోచించాల్సిన సమయం. కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాటలు నమ్మితే వ్యవసాయరంగ భవిష్యత్తు ఏమవుతుందో విభిన్న కోణాల్లో లోతుగా ఆలోచించాల్సిన సందర్భం. కాంగ్రెస్ నేతలు చెప్తున�
Nirmala Sitharaman | రాష్ర్టాలకు నిధులు కావాలంటే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పినం. తెలంగాణ మీటర్లు పెట్టలేదు. కానీ ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్స్ కూడా నాకు ఇచ్చేసెయ్ అంటే ఎలా? మీరు మీటర్లే ఫిక్స్ చేయనప్పు�
CM KCR | ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ 20 సీట్లలోపు మాత్రమే వస్తాయని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. ‘కాం గ్రెస్లో ఇవాళ డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నరు. వాళ్లు గెలిచేది లేదు..
‘పండేటోనికి ఎరుక గూనివాటం’ అన్నట్టు మన తెలంగాణ యవ్వారం ఏంటో మనకు తెలుస్తది. మనం రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తున్నం. ‘నువ్ కచ్చితంగా ప్రతి బావికి, ప్రతి మోటర్కు మీటర్లు పెట్టాలె’ అని మోదీ అంటడు. ‘నా ప్రాణ
ధరణి ఎత్తేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి.. ధరణి వల్లే తమ భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి... ధరణి వల్లే రైతులకు మేలు జరిగిందని.. ఈ వ్యవస్థ ఇలానే ఉండాలని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.