నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని నందిపహాడ్, లక్కాయపల్లి, పల్లెర్ల గ్రామాల్లో మంగళవారం గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు వచ్చే కాంగ్రెస్ నేతల మాటలను నమ్మొద్దని సూచించారు.
-మద్దూర్ (కొత్తపల్లి)