బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు మంగళవా రం మద్దూర్ మండలంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ గాలి వీస్తున్నదని మూడోసారి గెలిచి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడుతారని రాష్ట్ర గనులు, భూ గర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం దుద్యాల మండలం పో లేపల్లి తండాక�
కర్ణాటకలో లేని గ్యారెంటీల ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా అమలుచేస్తుందని భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలకేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్�
కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవని భూగర్భ వనరులు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని నందిపహాడ్, లక్కాయపల్లి, పల్లెర్ల గ్రామాల్లో మంగళవారం ప్రచారం నిర�
పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి పాటుపడిన బీఆర్ఎస్ పార్టీకి త్వర లో జరుగనున్న ఎన్నికల్లో మరోసారి పట్టం కట్టాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి ప్రజ
ఈనెల 22న కోస్గిలో ఏర్పాటు చేసే ప్రజాఆశీర్వద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా విచేసి ప్రసంగించనున్నారని భూగర్భ, గనుల శాఖ మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం కోస్గి పట్టణంలో కేసీఆర్ సభ స్థలాన్ని ఆయన పర�
అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం దుద్యాల మండలంలోని హకీంపేట గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ఇ
ముదిరాజ్ బిడ్డలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, రౌడీ రాజకీయాలకు కేరాఫ్గా మారిన రేవంత్కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాశ్ అన్నారు. శనివారం కోస్గి మున్సిపా
కోస్గి మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికే దక్కుతుందని భూగర్భ, గనులశాఖల మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కోస్గి మున్సిపాలిటీలోని 9వ వార్డు బీఆర్�
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ హైట్రిక్ సీఎం అవడం ఖాయమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి అన్నారు.
రేవంత్రెడ్డి అవకాశవాది అని, ప్రజల జీవితాలను ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం కోస్గి మున్సిపాలిటీలోని లక్ష్మీ నర్సింహారెడ్డి గార్డెన�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందని భూగర్భ, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.. శుక్రవారం కోస్గి పట్టణంలో మున్సిపల్ నాయకులతో మంత్రి సమావేశమయ్యారు.