కొడంగల్, నవంబర్ 27: బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు మంగళవా రం మద్దూర్ మండలంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు మం డల కేంద్రంలోని కూడలిలో మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.