బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు మంగళవా రం మద్దూర్ మండలంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమేనని.. సకల జనుల ఆత్మగౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో జరిగిన ప్రజా ఆశ
సమైక్య రాష్ట్రంలో ఇరుకు, గతుకుల రోడ్లు, వాగులు, కాలువలపై వంతెనలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ, తెలంగాణ సర్కార్ మారుమూల గ్రామానికి సైతం మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది. వేల కోట్లతో కొత్త
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు కొడంగల్కు రానున్నారు. బీఆర్ఎస్ కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు కొడంగల్లో రోడ్ షో�
ఎన్నికలప్పుడు వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీని కొడంగల్ నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖల మంత్రి
గత ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం ఎడారిని తలపించేలా ఉండేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాతే కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేకంగా కోట్లాది నిధులను మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడినట్లు మంత్రి మ�
సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నది. నియోకవర్గంలోని
త ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తెలంగాణలో సం క్షోభం నెలకొనగా.. నేడు బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పాలన సాగుతున్నదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆకర్షితులై మంగళ�
ఎన్నో ఏండ్ల పోడు భూముల రైతుల కల సాకారమవుతున్నది. నేడు అర్హులైన గిరిజన రైతులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలను అందజేయనున్నది. వికారాబాద్ జిల్లాలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పోడు రై�
జిల్లాకు తాగు నీటిని అందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతమయ్యాయి. జడ్చర్ల నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఉద్దండపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాకు తాగునీటి కాలువల నిర్మాణానికి ప్రభుత్వ�
అభివృద్ధికి సహకరించే వారికే ప్రజా మద్దతు ఉంటుందని బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని మద్దూర్ మండలం కొమ్మూరు గ్రామ కాంగ్రెస్, బీజేపీ ముఖ్య �