భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి జోరుగా క్యాంపెయిన్ చేశారు. మూడు నెలలకుపైగా ప్రజాక్షేత్రంలోనే ఉం�
బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు మంగళవా రం మద్దూర్ మండలంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు.
‘కాంగ్రెస్ వస్తే కటిక చీకట్లే.. దొంగలా కరెంట్ వస్తుంది. కాలిపోయిన మోటర్లు వస్తాయి. అద్దమరాత్రి పొలాల వద్ద పడిగాపులు గాయాలి.. దొంగోడి కరెంట్తో ఎవుసం ఎట్ల చేస్తం.
కరువు తాండవం చేసిన ఆలేరు నియోజకవర్గాన్ని పదేండ్లలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపాం. ఈ ప్రాంతానికి ఎంతో చేశాం. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. రాబోయే ఐదేండ్లలో ఆలేరును అద్భుతంగా అభివృద్ధి చేస్తాం.
కర్ణాటకలో వ్యవసాయానికి సరిగా కరెంట్ అందక అక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓట్లు అడుగుతున్నారని మంత్రి తన్నీర�
రాష్ట్ర మంత్రి హరీశ్రావు ఆదిలాబాద్ పర్యటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా సీఎం కేసీఆర్ సభ సమయంలో చూపిస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నా బలం. నా బలగం.. అని వారి కృషి ఎన్నడు మరువలేనిదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంల�
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో జోరుగా సాగుతున్నది. అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ శ్రేణులు ఇంటింటికెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతూ గెలుపే లక్ష్యం�
మంచిర్యాలలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్తో కలసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్�
జిల్లాలో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర�
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆఫీస్ బేరర్ల ఓటింగ్ శుక్రవారమే కావడంతో.. ఎన్నికల బరిలో ఉన్న నాలుగు ప్యానల్స్ తమ ప్రయత్నాలు వేగవంతం చేశాయి.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేటకు రానున్నారు. సిద్దిపేట శివారులోని సిరిసిల్లకు వెళ్లే రహదారిలో నిర్వహించే ప్రజా ప్రగతి ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్ర�
ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే రేసుగుర్రాల జాబితాను ప్రకటించారు. సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతోప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు �