హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల్లో శిక్షణ పొందిన యువతులకు ఉద్యోగవ అకాశాలను కల్పిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం కోహీర్ మండలంలోని కవేలి జాతీయ రహదారి పక్క�
మరోసారి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ముందుగా కోరుట�
సీఎం కేసీఆర్ ముదిరాజ్లకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, రూ.1000 కోట్లతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ చొరవతో మెదక్ జిల్లా రూపురేఖలు మారిపోయాయని, అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్ ఆధ్వర్యంలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని గురువారం మంత్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి ప్రారం
ప్రపంచ హృద్రోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మాదాపూర్లోని దుర్గంచెరువులో కార్డియాలజిస్ట్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాన్ని ప్రార�
ఎంఎస్ స్వామినాథన్ ఆధునిక వ్యవసాయ మార్గదర్శకుడని, దేశానికే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు మధిర గ్రామాలను పంచాయతీలుగా మార్చింది. సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివ
ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ, గిరిజనులకు మణుగూరు ప్రభుత్వాస్పత్రి పెద్ద దిక్కయింది. వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యపరంగా ఏ ఆపదొచ్చినా.. గర్భిణులకు సుఖప్రసవాలు చేయాలన్నా.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్ర�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి పుత్రశోకం కలిగింది. తీవ్ర అనారోగ్యంతో ఎమ్మెల్యే పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి (35) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. కుమారుడి మరణంతో ఎమ్మెల్య�
రాష్ట్రంలో మరో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని టీచిం గ్ దవాఖానల్లో వీటిని భర్తీ చేయనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్
సంగారెడ్డి జిల్లాలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు బుధవారం పరిశీలించి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పటా�