తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18 మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆద�
కంటివెలుగు కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రెండోవిడుత కంటివెలుగు నిర్వహణపై గురువారం హైదరాబాద్ నుంచి అదనపు కలెక్టర్, వైద్యారోగ్యశాఖ అధి�
టీచింగ్ హాస్పిటళ్లలో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. అవయవ దానాన్ని ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు
‘సింగరేణిని మనం కాపాడుకోవాలంటే బీజేపీని గద్దె దించడం ఒక్కటే మార్గం. బీజేపీకో హఠావో.. సింగరేణికో బచావో.. అనే నినాదంతో కార్మికలోకం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు
మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నదని కేంద్రం ప్రశంసించింది.
కంటివెలుగు రెండో దశ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితం కంటి వెలుగు ఏర్పాట్లపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు జరిపిన సమీక్షా సమావేశంలో జారీ చే�
అతనికి ఫుట్బాల్ అంటే ప్రాణం. తనకు ఆడే అవకాశం రాకపోయినా.. అవకాశం ఉన్నవారిని పైస్థాయి తీసుకుపోవాలన్నదే అతని ఆకాంక్ష. అతని కోరికకు తగ్గట్టే ఫుట్బాల్ శిక్షణను ఇస్తూ ఎంతో మంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి
రూ.882.18 కోట్లతో నిర్మించనున్న మెదక్-సిద్దిపేట జాతీయ రహదారి పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఈ రహదారికి అవసరమైన భూసేకరణ పనులను వెంటనే పూర్�
Harish Rao | డయాలసిస్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం నగరంలోని వెంకళరావునగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఆహార కల్తీపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. ఫుడ్ సేఫ్టీ విభాగం పనితీరు మెరుగుపడాలని, కల్తీకి పాల్పడేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన