కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ 9 జిల్లాల్లో 1.50 లక్షల మందికి ప్రయోజనం కిట్ విలువ 2 వేలు.. ఒక్కొక్కరికి రెండు కిట్లు ఇకపై వైద్యపరికరాలకు వేగంగా మరమ్మతులు అమల్లోకి ‘పరికరాల నిర్వహణ పాలసీ’ ప్రత్యేకంగా యూనిట్, �
శ్రీశైలం, ఆగస్టు 8: శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ప్రధాన గో
రాష్ట్రానికి అవార్డు అందజేసిన కేంద్రం అభినందించిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వ్యాసెక్టమీ) చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థ�
రాష్ట్రంలో శుక్రవారం నుంచి అర్హులందరికీ ఉచితంగా బూస్టర్ డోస్ వేయనున్నారు. రెండో డోస్ తీసుకొని ఆరు నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 60 ఏండ్ల�
సిద్దిపేట : గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు త
నిజాంసాగర్ నాన్ కమాండ్ ఏరియాలోని రైతులకు సాగు నీటి వసతి కల్పించేందుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో వేలాది ఎకరాల బీడు భూములను ఏడాది పొడవునా పంటలకు �
బండ్లగూడ : తలసేమియా వ్యాధి నిర్మూలనకు హెచ్బిఎ2 పరీక్షలు తప్పనిసరి అని, ఈ వ్యాది నిర్మూలన తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభించేందుకు తాము సన్నాహాలు చేస్తున్నామని తలసేమియా అండ్ సికిల్ సేల్ సోసైటి అధ్యక్�
హైదరాబాద్ : మలేరియా కేసులను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. గత ఆరేళ్లలో (2015-2021) రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని కేంద్ర కేంద్ర ప్రభు�
గర్భిణుల కోసం 9 జిల్లాల్లో అమలు వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు హైదరాబాద్ మార్చి 11 (నమస్తే తెలంగాణ): గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని పోషకాహార లోపం అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో వచ్చే నెల ను�
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్కు భూమిపూజ 1.30 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సంగారెడ్డి జిల్లా న
కార్యకర్తల శ్రమను గుర్తించిన సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో ఆరున్నర రెట్లు పారితోషికం ప్రతినెలా రూ.312 కోట్ల వ్యయం బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా ఎక్కువ హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ �
హైదరాబాద్ : గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల బ్రాండ్ను పెంచాలని మంత్రి హరీశ్రావు సూచించారు. శుక్రవారం ఆయన ఆయా దవాఖానల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎంఈ రమేశ్ర
తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ సర్కారు కిషన్రెడ్డీ.. రాజాసింగ్ వ్యాఖ్యలపై ఏమంటావ్? రైతు క్షేమం కోసం ఆరాటపడే ఏకైక నేత కేసీఆర్ 21న సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులకు శంకుస్థాపన ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్ర