సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్న సమయంలో చేసిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు స్ఫూర్తినిచ్చాయని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంల�
అవసరాలను తీర్చదు. ఏ మూలకూ సరిపోదు. సమయానికి వస్తుందా అంటే.. అదీ లేదు. సవాలక్ష ఆంక్షలు. పైరవీలు. పలుకుబడులు. పైపెచ్చు ఆదాయ పరిమితులు. ఇదీ సమైక్య రాష్ట్రంలో పింఛన్ల కష్టం. తెలంగాణ వచ్చాక ఎంతో భిన్నమైన వాతావరణం.
శాంతిభద్రతల్లో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా నిలిచిందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్�
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఘట్టం తెలంగాణ అభివృద్ధి వేగానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో వైద్యరంగంలో చోటు చ�
వైద్యారోగ్యరంగంలో తెలంగాణ గర్వకారణమైన చరిత్రను లిఖించింది. సురక్షిత ప్రసవాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటమే కాకుండా 61 దేశాల సరసన నిలిచింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడి�
తెలంగాణ వచ్చిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్న జిల్లాలతో పాటు కొత్త మండలాలను సైతం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇచ్చోడ మండలం నుంచి పది గ్రామ పంచాయతీలు, ఇంద్రవెల్లి మండలం నుంచి 9 గ్రా
ఖమ్మంలోని జిల్లా దవాఖానకు ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ’ గుర్తింపు దక్కింది. శిశువులకు పుట్టిన వెంటనే ముర్రుపాలు అందించటం, కనీసం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగే లా అవగాహన కల్పించటం ద్వారా తల్లి పా�
వైద్యారోగ్యశాఖ పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్టు వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట
ఒక రోగి పూర్తి కోలుకొని, ఆరోగ్యవంతుడిగా తిరిగి వెళ్లాలంటే అతడికి చికిత్స చేసే వైద్యుడు ఎంత ముఖ్యమో.. ఆప్యాయంగా పలుకరిస్తూ, సమయానికి మందులు ఇస్తూ, ఇతర వైద్యసేవలు అందించే నర్సులు కూడా అంతే ముఖ్యం.
కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సామాన్యులకు అచ్చే దిన్ బదులు సచ్చే దిన్ దాపురించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర సర్కారు పేద, మధ్య తరగతి ప్రజలను వైద్యానికి దూరం చేసే కుట్ర పన్న
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సూపర్గా సక్సెస్ అవుతున్నది. కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమం గర్భిణులందరికీ అందుతున్నది. కేసీఆర్ న్యూట
రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ బీఆర్ఎస్ సర్కారు చేతల ప్రభుత్వంగా నిలిస్తే..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే నిధులను అడ్డుకుంటూ కోతల సర్కారుగా నిలిచిందని ఆర్థిక
వరంగల్లో ఆత్మహత్యకు యత్నించి నిమ్స్లో చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థి ప్రీతిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెల�
ప్రజలు కోరిన చోట కంటివెలుగు శిబిరాలు నిర్వహిస్తామని, అవసరమైతే కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రజల నుంచి ఎలాంటి విన్